Webdunia - Bharat's app for daily news and videos

Install App

గో హత్యలకు పాల్పడేవారికి మరణశిక్షే సరి.. ఆయన ఆ పనే చేశాడు: సుబ్రహ్మణ్య స్వామి

భారత్‌ను పరిపాలించిన బహద్దూర్ షా జాఫక్ తన పాలనలో గోహత్యలకు పాల్పడేవారికి మరణ శిక్షను విధించేవారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గుర్తు చేశారు. అందుకే మాంసం విక్రయాలతో సొమ్ము చేసుకోవాలని భావిస్తూ గో హత

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (09:42 IST)
భారత్‌ను పరిపాలించిన బహద్దూర్ షా జాఫక్ తన పాలనలో గోహత్యలకు పాల్పడేవారికి మరణ శిక్షను విధించేవారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గుర్తు చేశారు. అందుకే మాంసం విక్రయాలతో సొమ్ము చేసుకోవాలని భావిస్తూ గో హత్యలకు పాల్పడేవారికి మరణదండనే సరైనశిక్ష అని స్వామి చెప్పారు. 
 
మంగళూరులో రామచంద్రాపుర మఠం నిర్వహిస్తున్న మంగళ గోయాత్ర ముగింపు వేడుకల్లో భాగంగా ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మంగళ గోయాత్ర ముగింపు వేడుకల్లో మఠాధిపతి రాఘవేశ్వర భారతి, కర్ణాటక బ్యాంకు పాలక మండలి డైరక్టర్‌ పి.జయరామ భట్‌, లండన్‌ నుంచి వచ్చిన డా.అలెక్స్‌ హ్యాంకి తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. గోహత్య నిషేధానికి సమగ్రతతో కూడిన చట్టాన్ని చేసేందుకు పార్లమెంటులో చర్చను లేవదీస్తానని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భాజపా కట్టుబడి ఉందన్నారు. త్వరలో నిర్మాణ పనుల్ని పార్టీ ప్రారంభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments