Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధూవరులతో కలిసి పెళ్ళి లారీ నదిలో పడిపోయింది.. 47మంది మృతి

పెళ్లి సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. ఆ సందడి పూర్తికాకముందే ఆ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వధూవరులతో కలిసి పిల్లలు, పెద్దలు అంతా సంబరంగా లారీలో వేరొకచోటకు వెళ్తున్నారు. అంతలోనే సంతోషమంతా ఆవిరైం

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (09:28 IST)
పెళ్లి సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. ఆ సందడి పూర్తికాకముందే ఆ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వధూవరులతో కలిసి పిల్లలు, పెద్దలు అంతా సంబరంగా లారీలో వేరొకచోటకు వెళ్తున్నారు. అంతలోనే సంతోషమంతా ఆవిరైంది. ఓ నదిపై ఉన్న బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి లారీ నదిలో పడిపోయింది. 
 
వధూవరులు, 9 మంది పిల్లలు, 27 మంది మహిళలు, 9 మంది పురుషులు... మొత్తం 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆఫ్రికాలోని మడగాస్కర్‌ రాజధాని అంటాననరివోకు 90 కిలోమీటర్ల దూరంలోని అంజోజోరోబ్‌ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.  

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments