Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ టైటానిక్ షిప్‌లా మునిగిపోవాలంటే మోడీని కొనసాగించాల్సిందే : స్వామి

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (09:34 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యాలు ఛేశారు. ఇటీవల దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పైచేయి సాధించింది. బీజేపీ రెండో స్థానంతో సరిపుచ్చుకుంది. ఈ ఫలితాలపై డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. 
 
భారతీయ జనతా పార్టీలో మనం, మన పార్టీ టైటానిక్ షిప్‌ తరహాలో మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు సారథ్యం వహించడానికి ప్రధాని నరేంద్ర మోడీయే ఉత్తమమైనవారు. బీజేపీ శాశ్వతంగా మునిగిపోయేలా బీటలు వారుతుందని ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఇండియా కూటమి పదిచోట్ల గెలిచింది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇందులో ఎక్కువ సీట్లు ఇండియా కూటమి అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments