Webdunia - Bharat's app for daily news and videos

Install App

85 ఏళ్లుగా తితిదేపై ప్రభుత్వ పెత్తనం.... పిటీషన్ వేస్తున్నా: సుబ్రహ్మణ్య స్వామి

జులై మొదటి వారంలో సుప్రీంకోర్టులో టిటిడి వివాదంపై పిటిషన్ దాఖలు చేయునున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు.

Webdunia
బుధవారం, 23 మే 2018 (21:47 IST)
జులై మొదటి వారంలో సుప్రీంకోర్టులో టిటిడి వివాదంపై పిటిషన్ దాఖలు చేయునున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు. తమిళనాడు చిదంబరంలో ఉన్న నటరాజ దేవాలయానికి 2014 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో విముక్తి లభించిందని, ఏ దేవాలయం అయినా ప్రభుత్వ అజమాయిషీలో పరిమిత కాలం మేరకే ఉండవచ్చు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
 
ఆ తీర్పును ప్రాతిపదికగా తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానములపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రభుత్వ పెత్తనాన్ని రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములపై ప్రభుత్వ పెత్తనం గత 85 ఏళ్లకు పైగా కొనసాగుతునే ఉంది. గతంలో సుప్రీం కోర్టు తీర్పునే ఉటంకిస్తూ, టిటిడి అంశాన్ని తన పిటిషన్‌లో ప్రశ్నిస్తానని తెలిపారు సుబ్రహ్మణ్య స్వామి. మరి ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments