Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ చేసిన 'నిర్భయ్' ప్రయోగం విజయవంతం

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:43 IST)
భారత్‌ సబ్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ‘నిర్భయ్‌’ను విజయవంతంగా పరీక్షించింది. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. 
 
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో సంస్థ రూపొందించిన ‘నిర్భయ్‌’ క్షిపణి దాదాపు 300 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఇది టర్బోఫ్యాన్ లేదా టర్బోజెట్ ఇంజన్‌తో ప్రయాణించనుంది. అత్యాధునికమైన నావిగేషన్ సిస్టమ్‌తో దూసుకెళ్లేలా దీనిని రూపొందించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments