Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌ కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య- 26కి పెరిగిన సంఖ్య

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (18:28 IST)
రాజస్థాన్‌ కోటాలో మరో నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యూపీకి చెందిన మరో విద్యార్థి నీట్ పరీక్షల కోసం రెడీ అవుతున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా విద్యార్థి మృతితో ఈ ఏడాది 26 కేసులు కావడం గమనార్హం.
 
కోటాలో నీట్ సంబంధిత విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకపోతోంది.
 
విద్యార్థుల మానసిక స్థితిని మెరుకుపరచడానికి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అయినా విద్యార్థుల ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments