Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌ కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య- 26కి పెరిగిన సంఖ్య

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (18:28 IST)
రాజస్థాన్‌ కోటాలో మరో నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యూపీకి చెందిన మరో విద్యార్థి నీట్ పరీక్షల కోసం రెడీ అవుతున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా విద్యార్థి మృతితో ఈ ఏడాది 26 కేసులు కావడం గమనార్హం.
 
కోటాలో నీట్ సంబంధిత విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకపోతోంది.
 
విద్యార్థుల మానసిక స్థితిని మెరుకుపరచడానికి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అయినా విద్యార్థుల ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments