Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీలో పొడవాటి పురుగులు.. కోడిని అమ్మినవాడే కారణమట?

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (10:41 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరం శివారు ప్రాంతమైన తిరునిండ్రవూరులోని ఓ హోటల్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు వాంతులే మిగిలాయి. హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తాను ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో పురుగులు వుండటాన్ని చూసి వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై, తిరునిండ్రవూరు‌లోని ఓ హోటల్‌కు వెళ్లిన వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అందులో పొడవాటి పురుగులు వుండటాన్ని చూసి షాకయ్యాడు. ఆపై హోటల్ యజమానికి ఫిర్యాదు చేశాడు. 
 
కానీ హోటల్ నిర్వాహకులు కస్టమర్ చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ కస్టమర్ పురుగులతో కూడిన బిర్యానీని ఫోటో తీసి ఫుడ్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు జరపడంలో తేలిందేమిటంటే? కోడిని అమ్మిన వ్యక్తే కారణమని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments