Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీలో పొడవాటి పురుగులు.. కోడిని అమ్మినవాడే కారణమట?

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (10:41 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరం శివారు ప్రాంతమైన తిరునిండ్రవూరులోని ఓ హోటల్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు వాంతులే మిగిలాయి. హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తాను ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో పురుగులు వుండటాన్ని చూసి వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై, తిరునిండ్రవూరు‌లోని ఓ హోటల్‌కు వెళ్లిన వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అందులో పొడవాటి పురుగులు వుండటాన్ని చూసి షాకయ్యాడు. ఆపై హోటల్ యజమానికి ఫిర్యాదు చేశాడు. 
 
కానీ హోటల్ నిర్వాహకులు కస్టమర్ చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ కస్టమర్ పురుగులతో కూడిన బిర్యానీని ఫోటో తీసి ఫుడ్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు జరపడంలో తేలిందేమిటంటే? కోడిని అమ్మిన వ్యక్తే కారణమని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments