Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై.. పాలు ప్యాకెట్ వేస్తున్నట్లు వెళ్లి.. మహిళపై అత్యాచార యత్నం..?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:52 IST)
woman
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో వున్న తరుణంలో.. పాలు పాకెట్ వేసినట్లు వేసినట్లు డ్రామా చేసి ఓ మహిళపై అత్యాచారానికి యత్నించాడు.. ఓ కామాంధుడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని చెన్నై, తిరుమంగళంలో నేపాల్‌కు చెందిన దంపతులు నివసిస్తున్నారు. భర్త సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో భార్య మాత్రమే ఇంట్లో ఒంటరిగా వుంటుంది. 
 
ఈ విషయాన్ని గమనించిన ఓ కామాంధుడు ఆమెపై కన్నేశాడు. పాల ప్యాకెట్ వేస్తున్నట్లు ఉదయం పూట వచ్చిన ఆ కామాంధుడు మహిళపై అత్యాచారానికి యత్నించాడు. కానీ సదరు మహిళ ప్రతిఘటించడంతో పారిపోయాడు. 
 
భర్త వచ్చిన తర్వాత ఈ విషయాన్ని భార్య చెప్పడంతో..పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో సీసీటీవీ ఆధారంగా మహిళపై అత్యాచారానికి యత్నించిన రామకృష్ణన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments