Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్య చేసినవాడెవడో....? మా బంగారు తల్లి గురించి పిచ్చి రాతలు రాయొద్దు... చెన్నై టెక్కీ స్వాతి అంకుల్...

చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషనులో గత శుక్రవారం ఉదయం అత్యంత దారుణంగా చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని హత్య చేసిన హంతకుడి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా చెన్నై టెక్కీ స్వాతిని ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్ హత్య చేశాడనీ, ఆమెకు బాగా తెలిసిన అబ్బాయ

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (13:08 IST)
చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషనులో గత శుక్రవారం ఉదయం అత్యంత దారుణంగా చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని హత్య చేసిన హంతకుడి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా చెన్నై టెక్కీ స్వాతిని ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్ హత్య చేశాడనీ, ఆమెకు బాగా తెలిసిన అబ్బాయి చేశాడంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి విదితమే. దీనిపై స్వాతి అంకుల్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వాడెవడో... ఎందుకు హత్య చేశాడో మాకు తెలియదు. పోలీసులు తమకు అందించిన ఫుటేజిలో తమ కుటుంబానికి తెలిసిన వ్యక్తిగా వాడు కనిపించడంలేదు. అలాంటి వాడెవడో తమ బంగారు తల్లి స్వాతికి లింకులు పెట్టి రాయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అలాంటి రాతలు రాయవద్దనీ, పోలీసులు దర్యాప్తులో నిజాలు తేలుతాయని ఆయన అన్నారు. నిందితుడిని పట్టుకుంటారని తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని ఆయన అన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments