Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు వందే భారత్ రైలుపై రాళ్లదాడి..

Webdunia
మంగళవారం, 2 మే 2023 (14:17 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి దేశంలోని వివిధ మార్గాల్లో నడుపుతున్న వందే భారత్ రైళ్లపై కొందరు అకతాయిలు రాళ్లతో దాడులు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొదలైన ఈ రాళ్ళ దాడి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఇటీవల సికింద్రాబాద్ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలుపై దాడి జరిగింది. తాజాగా కేరళ రాష్ట్రంలో కూడా ఈ దాడి జరిగింది. 
 
కాసర్‌కోడ్ నుంచి తిరువనంతపురం ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలుపై తిరునవాయి - తిరూర్ ప్రాంతాల మధ్య కొందరు అకతాయిలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కోచ్‌కు చెందిన అద్దాలు స్వల్పంగా పగిలిపోయాయి. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ రైలును ప్రధానమంత్రి నరకేంద్ర మోడీ గత నెల 25వ తేదీన ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments