Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు వందే భారత్ రైలుపై రాళ్లదాడి..

Webdunia
మంగళవారం, 2 మే 2023 (14:17 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి దేశంలోని వివిధ మార్గాల్లో నడుపుతున్న వందే భారత్ రైళ్లపై కొందరు అకతాయిలు రాళ్లతో దాడులు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొదలైన ఈ రాళ్ళ దాడి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఇటీవల సికింద్రాబాద్ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలుపై దాడి జరిగింది. తాజాగా కేరళ రాష్ట్రంలో కూడా ఈ దాడి జరిగింది. 
 
కాసర్‌కోడ్ నుంచి తిరువనంతపురం ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలుపై తిరునవాయి - తిరూర్ ప్రాంతాల మధ్య కొందరు అకతాయిలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కోచ్‌కు చెందిన అద్దాలు స్వల్పంగా పగిలిపోయాయి. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ రైలును ప్రధానమంత్రి నరకేంద్ర మోడీ గత నెల 25వ తేదీన ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments