Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక రైలు చార్జీలు భారమే!

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:20 IST)
ఇకపై చార్జీల మోత మోగనుంది. దశాబ్దాల చరిత్ర గల రైల్వే సంస్థలతో పాటు చార్జీల విధించే అధికారాన్ని కూడా మోడీ సర్కార్‌ ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టింది.

రైల్వే చార్జీల వసూలుపై పూర్తి అధికారం ప్రైవేట్‌ సంస్థలదేనని రైల్వేబోర్డ్‌ చైర్మన్‌ వికె.యాదవ్‌ శుక్రవారం ప్రకటించారు. అయితే చార్జీలు వసూలు చేసే సమయంలో... ఎసి బస్సులు తిరిగే రూట్లను ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు.

అల్‌స్టామ్‌ ఎస్‌ఎ, బాంబర్‌డైర్‌ ఇంక్‌, జిఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, అదానీ సంస్థలు ఈ ప్రాజెక్టుల కోసం పోటీపడుతున్నాయని యాదవ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments