Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో సంసారం, కుమార్తెపై అత్యాచారం, సవతి తండ్రి దారుణం

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (15:46 IST)
ఆమెకి భర్త చనిపోవడంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఐతే పెళ్లి చేసుకున్న సదరు వ్యక్తి, భార్యతో సంసారం చేస్తూనే ఆమె కుమార్తెపై కన్నేసాడు. వరసకు కుమార్తె అయినా వదలని కామాంధుడు ఆమెపై అత్యాచారం చేసాడు. ప్రతిరోజూ ఈ వేధింపు జరుగుతూనే వుంది.
 
వివరాల్లోకి వెళితే.. విజయనగరంలో నివాసముండే మహిళ తన భర్త చనిపోవడంతో కుమార్తెతో నివాసం వుంటోంది. ఆమెకి మరో వ్యక్తి పరిచయం కావడంతో అతడిని వివాహం చేసుకుంది. ఆ వ్యక్తి భార్యతో కాపురం చేస్తూనే ఆమె 12 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని కన్నతల్లికి చెప్పులేకపోయిందా బాలిక.
 
ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిందా మహిళ. అక్కడ పక్కింట్లో వున్న తన పిన్నికి తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి చెప్పింది బాలిక. ఇదిలావుండగానే మహిళ సోదరుడు వారికి సర్దిచెప్పి మళ్లీ అతడి వద్దకు పంపాడు.
 
ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ ఆ కామాంధుడు బాలికపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు. దీనితో తనపై జరుగుతున్న లైంగిక దాడి విషయమై బాలిక తన పిన్నికి ఫిర్యాదు చేసింది. విషయాన్ని బాలిక తల్లికి చెప్పిన బాలిక పిన్ని, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడిపై దిశ చట్టం కేసు కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం