Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పరీక్షల నుంచి వైదొలగే ముసాయిదా: సీఎం స్టాలిన్ అదుర్స్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:13 IST)
NEET
నీట్  పరీక్షల నుంచి వైదొలగే ముసాయిదాను తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా ఆదివారం వైద్య కోర్సుల కోసం జరిగే నీట్ పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో సేలం జిల్లా, మేట్టూరు సమీపంలో నీట్ ఫియర్ కారణంగా ధనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాట పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నీట్ పరీక్షలపై మండిపడ్డారు. 
 
నీట్ అర్హతతోనే వైద్య కోర్సుల్లో ప్రవేశం అనేది సరికాదని.. అందుకు తమ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. నీట్‌కు శాశ్వతంగా తొలగించే ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో నీట్‌ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ముసాయిదాను ప్రవేశపెట్టారు. ముందు నుంచే నీట్ పరీక్షలను డీఎంకే వ్యతిరేకిస్తోంది. అధికారంలోకి వచ్చాక నీట్‌పై చట్టపరంగా ఆందోళన చేపట్టనున్నట్లు స్టాలిన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments