Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పరీక్షల నుంచి వైదొలగే ముసాయిదా: సీఎం స్టాలిన్ అదుర్స్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:13 IST)
NEET
నీట్  పరీక్షల నుంచి వైదొలగే ముసాయిదాను తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా ఆదివారం వైద్య కోర్సుల కోసం జరిగే నీట్ పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో సేలం జిల్లా, మేట్టూరు సమీపంలో నీట్ ఫియర్ కారణంగా ధనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాట పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నీట్ పరీక్షలపై మండిపడ్డారు. 
 
నీట్ అర్హతతోనే వైద్య కోర్సుల్లో ప్రవేశం అనేది సరికాదని.. అందుకు తమ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. నీట్‌కు శాశ్వతంగా తొలగించే ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో నీట్‌ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ముసాయిదాను ప్రవేశపెట్టారు. ముందు నుంచే నీట్ పరీక్షలను డీఎంకే వ్యతిరేకిస్తోంది. అధికారంలోకి వచ్చాక నీట్‌పై చట్టపరంగా ఆందోళన చేపట్టనున్నట్లు స్టాలిన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి..రాబోతుంది

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments