Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్టులో కరెంట్ పోల్‌ను ఢీకొన్న విమానం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (18:55 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో విమానం కరెంట్‌ పోల్‌ ఢీకొంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో.. ప్రయాణికులతో ఎస్‌జీ160 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సి ఉంది. 
 
ప్రయాణీకుల విమానం ఎక్కిన తర్వాత.. పుష్‌ బ్యాక్‌ చేస్తున్న సమయంలో విమానం కుడి వైపు రెక్క విద్యుత్‌ పోల్‌ను తాకింది. స్పైస్‌జెట్‌ సంస్థకు చెందిన ఆ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్‌ పోల్‌ను ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను విమానం నుంచి దింపి, మరో విమానంలో జమ్మూకు పంపించినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. ఈ ఘటనతో స్వల్పంగా నష్టం ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments