Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (16:25 IST)
సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి ప్రకటించారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఉద్దేశ్యంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. 
 
అయితే, జి20 సదస్సు అనంతరం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది 
 
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18న ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశంలో నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నాను" అని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments