Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా గాంధీ

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (08:44 IST)
నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన నిధుల మళ్లింపు వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోమారు మంగళవారం ఎన్‍‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఈ నెల 21వ తేదీన ఆమె వద్ద ఈడీ అధికారులు మూడు గంటల పాటు విచారించారు. రెండో దఫా విచారణలో భాగంగా, మంగళవారం ఆమె మరోమారు విచారించనున్నారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా, 26వ తేదీన మరోమారు విచారణకు రావాలంటూ సోనియాకు ఈడీ సమన్లు జారీ చేశారు. దీంతో ఆమె మంగళవారం ఈడీ కార్యాలయానికి రానున్నారు. ఇదిలావుంటే, సోనియా విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం కీలక భేటీ నిర్వహించింది. 
 
సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల శాఖలు, విభాగాల ఇన్‌ఛార్జులు, ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటీకి పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే హాజరై, అహింసా మార్గంలో బీజేపీ సర్కారుకు నిరసన తెలుపాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments