నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా గాంధీ

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (08:44 IST)
నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన నిధుల మళ్లింపు వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోమారు మంగళవారం ఎన్‍‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఈ నెల 21వ తేదీన ఆమె వద్ద ఈడీ అధికారులు మూడు గంటల పాటు విచారించారు. రెండో దఫా విచారణలో భాగంగా, మంగళవారం ఆమె మరోమారు విచారించనున్నారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా, 26వ తేదీన మరోమారు విచారణకు రావాలంటూ సోనియాకు ఈడీ సమన్లు జారీ చేశారు. దీంతో ఆమె మంగళవారం ఈడీ కార్యాలయానికి రానున్నారు. ఇదిలావుంటే, సోనియా విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం కీలక భేటీ నిర్వహించింది. 
 
సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల శాఖలు, విభాగాల ఇన్‌ఛార్జులు, ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటీకి పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే హాజరై, అహింసా మార్గంలో బీజేపీ సర్కారుకు నిరసన తెలుపాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments