Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో బహిర్గతం చేయాలి : సోనియా డిమాండ్

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (13:58 IST)
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో బహిర్గతం చేయాలని కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆమె ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో బహిర్గతం చేయాలని కోరారు. అలాగే, ఈ ప్రత్యేక సమావేశాల అజెండాలో 9 అంశాలను చేర్చాలని ఆమె పేర్కొన్నారు.
 
ప్రధానంగా పారిశ్రామికవేత్త అదానీ అక్రమాలు, ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కొనసాగుతున్న హింస, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కుల జన గణన, కేంద్ర రాష్ట్రాల మధ్య నానాటికీ దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాలు నుంచి ప్రజలను ఆదుకోవడం, హర్యానా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చొరబాటుల, సైనికుల కాల్పులు తదితర అంశాలపై చర్చ చేపట్టాలని ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments