Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సోనియా గాంధీ భేటీ

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (17:03 IST)
భారత కొత్త రాష్ట్రపతిగా ఎంపికైన ద్రౌపది ముర్ముతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగింది. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన సోనియా గాంధీ కొత్త రాష్ట్రపతి ముర్ముతో  భేటీ అయ్యారు. వీటి భేటీ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. రాష్ట్రపతితో సోనియా గాంధీ సమావేశమయ్యారని వెల్లడించింది. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో అట్టుడుకిపోతోంది. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. అలాగే, జమ్మూకాశ్మీర్ ప్రచార కమిటీ పదవికి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతితో సోనియా గాంధీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments