Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సోనియా గాంధీ భేటీ

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (17:03 IST)
భారత కొత్త రాష్ట్రపతిగా ఎంపికైన ద్రౌపది ముర్ముతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగింది. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన సోనియా గాంధీ కొత్త రాష్ట్రపతి ముర్ముతో  భేటీ అయ్యారు. వీటి భేటీ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. రాష్ట్రపతితో సోనియా గాంధీ సమావేశమయ్యారని వెల్లడించింది. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో అట్టుడుకిపోతోంది. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. అలాగే, జమ్మూకాశ్మీర్ ప్రచార కమిటీ పదవికి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతితో సోనియా గాంధీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments