Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గాంధీ 26వ వర్ధంతి... సోనియా - మన్మోహన్ నివాళులు

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 26వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి వీర్‌భూమికి కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్ సతీమణి సోనియా గాంధీ, ఆయన కుమారుడు రాహుల్ గాంధీతో పాటు.. కుమార్తె ప్రియాంకా గాంధీ, మాజీ

Webdunia
ఆదివారం, 21 మే 2017 (11:38 IST)
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 26వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి వీర్‌భూమికి కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్ సతీమణి సోనియా గాంధీ, ఆయన కుమారుడు రాహుల్ గాంధీతో పాటు.. కుమార్తె ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా రాజీవ్ సేవలను కొనియాడారు. కొంత సమయం అక్కడే గడిపి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, మరికొందరు ప్రముఖులు రాజీవ్‌కు ఘనంగా నివాళులర్పించారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూరులో మే 21న ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments