Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ బాబా జననాంగం కోసే బదులు పోలీసుల వద్దకు వెళితే బావుండేది : శశిథరూర్

తనపై అత్యాచారానికి యత్నించిన నకిలీ బాబాకు ఎదురుతిరిగి అతని జననాంగాన్ని కోసేసిన యువతి చర్యను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఖండించారు. నకిలీ బాబా జననాంగం కోసే బదులు ఆ

Webdunia
ఆదివారం, 21 మే 2017 (11:16 IST)
తనపై అత్యాచారానికి యత్నించిన నకిలీ బాబాకు ఎదురుతిరిగి అతని జననాంగాన్ని కోసేసిన యువతి చర్యను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఖండించారు. నకిలీ బాబా జననాంగం కోసే బదులు ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించాల్సిందని చెప్పుకొచ్చింది. 
 
స్వామిజీ ముసుగులో ఆరేళ్లుగా గంగేశానంద తీర్థపాద (54) అలియాస్‌ హరిస్వామి అనే ఓ దొం‍గ స్వామి ఎనిమిదేళ్లుగా కేరళలోని తిరువనంతపురానికి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థిని (23)పై లైంగిక దాడి చేయగా, ఆ యువతి తిరగబడి బాబా జననాంగాన్ని కోసేసిన విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ అంతవేగంగా స్పందించి ఆమె చేసిన పనికి కొంత సంతోషపడవచ్చు. కానీ, చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకోవడం కంటే పోలీసులను ఆశ్రయిస్తే బాగుండేది అని వ్యాఖ్యానించారు. ఆమెపట్ల తనకు సానుభూతి ఉందన్న థరూర్‌ ఎంతోమందికి కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. న్యాయాన్ని గెలిపించే సమాజమే మనకు కావాలిగానీ, ఇలా ప్రతి ఒక్కరు ఆమె చేతులోని కత్తి ద్వారా న్యాయం పొందాలని అనుకోకూడదన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం