Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్న సోనియా గాంధీ

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (08:58 IST)
గత కొంతకాలంగా అనారోగ్యానికి గురవుతూ వస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మెరుగైన వైద్య సేవల కోసం విదేశాలకు వెళ్లనన్నారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాలు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. 
 
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పలువురు కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. వీరిలో ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్ వంటి వారు ఉన్నారు. ఈ తరుణంలో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లాని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. కాగా, సోనియా గాంధీ ఇప్పటికే రెండుసార్లు కరోనా వైరస్ బారినపడ్డారు. అంతకుముందు ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విదేశాలకు వెళ్ళి చికిత్స కూడా చేయించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments