Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి రెండో పెళ్లి చేయించిన తనయుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:36 IST)
తల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడి కథ తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లా తెన్ కాశీకి చెందిన సుభాషిణి అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇప్పటికే వివాహమై విడాకులు పొందారు. ఈమెకు దర్శన్ అనే తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో ఆమె తిరుమంగళానికి చెందిన సినిమా రంగంలో పనిచేసే చిత్రకారుడు ఆదిష్‌తో ప్రేమలో పడింది.
 
ఇరువురూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల వారు సమ్మతించలేదు. కానీ సుభాషిణి కుమారుడు దర్శన్ మాత్రం పూర్తిగా సమ్మతిస్తూ వారి వివాహానికి మద్ధతు తెలిపాడు. 
 
తన తల్లి సుఖంగా ఉండాలని పెద్ద అరిందాలా చెప్పాడు. తన చేతుల మీదుగా మంగళసూత్రం అందించి తన తల్లి ప్రేమ వివాహం జరిపించి అందరి మన్ననలు పొందాడు. చిన్నవయసులో పెద్దమనసుతో తల్లి ఆనందం కోసం దర్శన్ చేయూత ఇవ్వడం స్థానికులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments