Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం భోజన పథకంలో పాము ... ఆరగించిన విద్యార్థుల అస్వస్థత

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (12:39 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మధ్యాహ్న భోజన పథకం ఒకటి. అయితే ఈ పథకం అమలులో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనికి నిదర్శనమే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన. ఈ మధ్యాహ్న భోజనంలో వడ్డించే అన్నంలో పాము కనిపించి, ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అన్నాన్ని ఆరగించిన విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటన బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ బ్లాక్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం ఆరగించిన వారిలో దాదాపు 30 మందికి వరకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. విద్యార్థులకు వడ్డించిచన పప్పులో పాము కనిపించిందని సిబ్బంది పేర్కొన్నారు. 
 
ఈ ఆహారం తిన్న తర్వాత పిల్లులు అస్వస్థతకు గురైనట్టు పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు అందాయని బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి దీపాంజన్ జానా వెల్లడించారు. పిల్లలకు వాంతులు కావడంతో రామ్ పూర్ హట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ సంఘటనపై స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఘెరావ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments