Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు అలా కూర్చోబెడితే...? స్మృతి ఇరానీ

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (23:44 IST)
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నెటిజన్లను ఆలోచింపజేసే సందేశాలతో ఎప్పుడు ఏదో బకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పెళ్లి, జీవితానికి సంబంధించిన ఫన్నీ సలహాలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్మృతీ ఇరానీ పోస్ట్ చేశారు. శుక్రవారం ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్.. ముఖ్యమైన సందేశాన్ని కూడా తెలియజేసేలా ఉంది.
 
వివాహం విషయానికొస్తే.. ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాలి. దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటనేది ఇట్టే గ్రహించవచ్చు అంటూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో స్మృతీ ఇరానీ తెలిపారు. 
 
అయితే ఆమె మరో పోస్ట్ కూడా చేశారు. ఆంటీ సలహా అంటూ.. ఏ పదార్థమూ పర్‌ఫెక్ట్‌గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మలుచుకోవాలి అంటూ స్మృతి ఇరానీ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments