Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న కారులో ఆరుగురు కామాంధులు ఒక యువతిని...

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేస్తున్నారు కామాంధులు. అవకాశం దొరికితే చాలు మహిళలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తున్నారు. అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది.

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (20:11 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేస్తున్నారు కామాంధులు. అవకాశం దొరికితే చాలు మహిళలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తున్నారు. అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది. 
 
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 22 యేళ్ళ యువతి సెక్టార్ 126కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ తన వద్దకు రాగానే అందులో అప్పటికే ఒక ప్రయాణీకుడు ఉన్నాడు. డ్రైవర్ యువతికి నచ్చజెప్పి మరో రెండు కిలోమీటర్ల దూరంలో అతను దిగేస్తాడని చెప్పాడు. దీంతో నమ్మిన యువతి కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్ళగానే కారును జర్చా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు డ్రైవర్. వెనుక ఉన్న ప్రయాణీకుడు బలవంతంగా ఆమెను పట్టుకుని మద్యం తాగించాడు. 
 
మద్యం మత్తులో పడిపోయిన యువతిపై ప్రయాణీకుడు, కారు డ్రైవర్ అత్యాచారం చేశారు. ఆ తరువాత డ్రైవర్ తన స్నేహితులు నలుగురిని పిలిపించి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. స్పృహ వచ్చిన యువతి తాను అత్యాచారానికి గురైనట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments