Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న కారులో ఆరుగురు కామాంధులు ఒక యువతిని...

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేస్తున్నారు కామాంధులు. అవకాశం దొరికితే చాలు మహిళలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తున్నారు. అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది.

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (20:11 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేస్తున్నారు కామాంధులు. అవకాశం దొరికితే చాలు మహిళలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తున్నారు. అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది. 
 
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 22 యేళ్ళ యువతి సెక్టార్ 126కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ తన వద్దకు రాగానే అందులో అప్పటికే ఒక ప్రయాణీకుడు ఉన్నాడు. డ్రైవర్ యువతికి నచ్చజెప్పి మరో రెండు కిలోమీటర్ల దూరంలో అతను దిగేస్తాడని చెప్పాడు. దీంతో నమ్మిన యువతి కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్ళగానే కారును జర్చా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు డ్రైవర్. వెనుక ఉన్న ప్రయాణీకుడు బలవంతంగా ఆమెను పట్టుకుని మద్యం తాగించాడు. 
 
మద్యం మత్తులో పడిపోయిన యువతిపై ప్రయాణీకుడు, కారు డ్రైవర్ అత్యాచారం చేశారు. ఆ తరువాత డ్రైవర్ తన స్నేహితులు నలుగురిని పిలిపించి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. స్పృహ వచ్చిన యువతి తాను అత్యాచారానికి గురైనట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments