Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలూనుకు వెళ్లిన ఆరుగురికి క‌రోనా పాజిటివ్‌

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (04:42 IST)
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ‌ మ‌రో షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

ఖార్గోన్‌ జిల్లా బార్గావ్‌ గ్రామంలో ఓ కటింగ్‌ షాపునకు వెళ్లిన ఆరుగురికి కరోనా పాజిటివ్ రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవల ఇండోర్‌ నుంచి స్వస్థలానికి వచ్చిన ఓ యువకుడు ఏప్రిల్‌ 5న ఓ కటింగ్‌ సెలూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇక అదే షాపునకు వెళ్లిన మరో ఆరుగురు గ్రామస్తులకు కూడా కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు.

అయితే బార్బ‌ర్‌ వీరందరికి ఒకే టవల్‌, పనిముట్లు వాడటంతోనే కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. అయినా కేంద్ర ప్రభుత్వం సెలోన్లకు, బార్లకు, వైన్ షాపులు తీయోద్దని స్పష్టమయిన  ఆదేశాలిచ్చింది. 
 
బాపట్లలో దొంగచాటుగా కొంతమంది బార్బర్లు షట్టర్లు వేసి మరీ కస్టమర్లకు షేవింగ్, కటింగ్ చేస్తున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. 
 
మధ్య ప్రదేశ్ లో సెలోన్ లో 6 గురికి కరోనా వచ్చిన నేపథ్యంలో ఎపీలో  అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా ఎవరైనా సెలోన్లు తెరిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments