Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలూనుకు వెళ్లిన ఆరుగురికి క‌రోనా పాజిటివ్‌

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (04:42 IST)
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ‌ మ‌రో షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

ఖార్గోన్‌ జిల్లా బార్గావ్‌ గ్రామంలో ఓ కటింగ్‌ షాపునకు వెళ్లిన ఆరుగురికి కరోనా పాజిటివ్ రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవల ఇండోర్‌ నుంచి స్వస్థలానికి వచ్చిన ఓ యువకుడు ఏప్రిల్‌ 5న ఓ కటింగ్‌ సెలూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇక అదే షాపునకు వెళ్లిన మరో ఆరుగురు గ్రామస్తులకు కూడా కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు.

అయితే బార్బ‌ర్‌ వీరందరికి ఒకే టవల్‌, పనిముట్లు వాడటంతోనే కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. అయినా కేంద్ర ప్రభుత్వం సెలోన్లకు, బార్లకు, వైన్ షాపులు తీయోద్దని స్పష్టమయిన  ఆదేశాలిచ్చింది. 
 
బాపట్లలో దొంగచాటుగా కొంతమంది బార్బర్లు షట్టర్లు వేసి మరీ కస్టమర్లకు షేవింగ్, కటింగ్ చేస్తున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. 
 
మధ్య ప్రదేశ్ లో సెలోన్ లో 6 గురికి కరోనా వచ్చిన నేపథ్యంలో ఎపీలో  అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా ఎవరైనా సెలోన్లు తెరిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments