Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో ఘోరం - గ్యాస్ లీకై ఆరుగురు మృత్యువాత

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (09:42 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ రసాయన కర్మాగారం నుంచి విషపూరిత వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలోని సూరత్ పట్టణ సమీపంలో ఉన్న సచిన్ జీఐడీసీ ప్రాంతంలో ఈ విషాదకర ఘటన జరిగింది.
 
స్థానికంగా ఉండే రసాయన కర్మాగారం నుంచి ఉన్నట్టుండి గ్యాస్ లీక్ కావడంతో అందులో పని చేసే కార్మికుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని సూరత్‌ సివిల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments