Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో ఘోరం - గ్యాస్ లీకై ఆరుగురు మృత్యువాత

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (09:42 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ రసాయన కర్మాగారం నుంచి విషపూరిత వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలోని సూరత్ పట్టణ సమీపంలో ఉన్న సచిన్ జీఐడీసీ ప్రాంతంలో ఈ విషాదకర ఘటన జరిగింది.
 
స్థానికంగా ఉండే రసాయన కర్మాగారం నుంచి ఉన్నట్టుండి గ్యాస్ లీక్ కావడంతో అందులో పని చేసే కార్మికుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని సూరత్‌ సివిల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments