Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. మా తమ్ముడిని కాపాడండి.. కేంద్రానికి జవాను సోదరి కన్నీటి వినతి

సరిహద్దుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ గాయపడిన జవాన్లకు సరైన వైద్యం అందడం లేదని కేంద్ర ప్రభుత్వంపై ఓ సైనికుడి సోదరి మండిపడ్డారు. అధికారంలో ఉండే రాజకీయ నేతలు అనారోగ్యానికి గురైతే విదేశాలకు వెళ్లి చికిత్స చ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (16:04 IST)
సరిహద్దుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ గాయపడిన జవాన్లకు సరైన వైద్యం అందడం లేదని కేంద్ర ప్రభుత్వంపై ఓ సైనికుడి సోదరి మండిపడ్డారు. అధికారంలో ఉండే రాజకీయ నేతలు అనారోగ్యానికి గురైతే విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటారనీ, కానీ సరిహద్దుల్లో గాయపడిన జవాన్లకు ఎవరు వైద్యం చేస్తారని ఆ యువతి ప్రశ్నించింది. 
 
ఇటీవల పాకిస్థాన్ రేంజర్స్ దాడుల్లో గాయపడిన జవాను గుర్నామ్ సింగ్‌కు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదు. దీనిపై గుర్జీత్ కౌర్ అనే యువతి మండిపడ్డారు. సరైన వైద్య సౌకర్యాలు లేవని రాజకీయ నాయకులు విదేశాలకు వెళ్తుంటారని, మరి గాయపడిన సైనికులను ఎందుకు తీసుకెళ్లడం లేదని నిలదీశారు. 
 
అలా వీలుకానీ పక్షంలో విదేశీ వైద్య నిపుణులను తీసుకొచ్చి వారికి ఇక్కడే మెరుగైన వైద్య సౌకర్యాలు అందించవచ్చు కదా? అని ప్రశ్నించారు. తన తన సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారని, అతనిని కాపాడేందుకు విదేశాలకు తీసుకెళ్లవచ్చు కదా? అని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Soundarya: నటి సౌందర్యది హత్య.. ప్రమాదం కాదు.. మోహన్ బాబుపై ఫిర్యాదు

Kiran Abbavaram: యాభై మందిలో నేనొక్కడినే మిగిలా, అందుకే ఓ నిర్ణయం తీసుకున్నా : కిరణ్ అబ్బవరం

శ్రీ రేవంత్ రెడ్డి ని కలవడంలో మోహన్ బాబు, విష్ణు ఆనందం- ఆంతర్యం!

నాకు శ్రీలీలకు హిట్ కపుల్ లా రాబిన్‌హుడ్ నిలబడుతుంది : నితిన్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తర్వాతి కథనం
Show comments