Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. మా తమ్ముడిని కాపాడండి.. కేంద్రానికి జవాను సోదరి కన్నీటి వినతి

సరిహద్దుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ గాయపడిన జవాన్లకు సరైన వైద్యం అందడం లేదని కేంద్ర ప్రభుత్వంపై ఓ సైనికుడి సోదరి మండిపడ్డారు. అధికారంలో ఉండే రాజకీయ నేతలు అనారోగ్యానికి గురైతే విదేశాలకు వెళ్లి చికిత్స చ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (16:04 IST)
సరిహద్దుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ గాయపడిన జవాన్లకు సరైన వైద్యం అందడం లేదని కేంద్ర ప్రభుత్వంపై ఓ సైనికుడి సోదరి మండిపడ్డారు. అధికారంలో ఉండే రాజకీయ నేతలు అనారోగ్యానికి గురైతే విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటారనీ, కానీ సరిహద్దుల్లో గాయపడిన జవాన్లకు ఎవరు వైద్యం చేస్తారని ఆ యువతి ప్రశ్నించింది. 
 
ఇటీవల పాకిస్థాన్ రేంజర్స్ దాడుల్లో గాయపడిన జవాను గుర్నామ్ సింగ్‌కు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదు. దీనిపై గుర్జీత్ కౌర్ అనే యువతి మండిపడ్డారు. సరైన వైద్య సౌకర్యాలు లేవని రాజకీయ నాయకులు విదేశాలకు వెళ్తుంటారని, మరి గాయపడిన సైనికులను ఎందుకు తీసుకెళ్లడం లేదని నిలదీశారు. 
 
అలా వీలుకానీ పక్షంలో విదేశీ వైద్య నిపుణులను తీసుకొచ్చి వారికి ఇక్కడే మెరుగైన వైద్య సౌకర్యాలు అందించవచ్చు కదా? అని ప్రశ్నించారు. తన తన సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారని, అతనిని కాపాడేందుకు విదేశాలకు తీసుకెళ్లవచ్చు కదా? అని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments