మణిపూర్‌లో నగ్నంగా ముగ్గురు మహిళలు- 19 ఏళ్ల అమ్మాయిపై..?

Webdunia
గురువారం, 20 జులై 2023 (11:23 IST)
ముగ్గురు మహిళలను వివస్త్రగా మార్చారు. 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారాన్ని సోదరుడు అడ్డుకోగా అతన్ని చంపేసిన ఘటన మణిపూర్‌లో చోటుచేసుకుంది. అనంతరం ఆమెను ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారం చేసింది. ఘటన తర్వాత ఆమె తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మణిపూర్ ఘటన నిజంగా సిగ్గు చేటు అని అన్నారు. ఒక గ్యాంగ్ ముగ్గురు మహిళలను వివస్త్రను చేశారు. ఈ ఘటనకు ముందు రోజు జరిగిన అల్లర్ల తర్వాత ఐదుగురు వ్యక్తులు అపహరణకు గురయ్యారు.
 
పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. ముందు ఈ గ్యాంగ్ ఒక వ్యక్తిని చంపి ముగ్గురు మహిళలను వివస్త్రలను చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఆ తర్వాత 19 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అయితే మే 4న ఫిర్యాదు చేస్తే.. జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ నేరస్తులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు.
 
ఈ దారుణం జరిగిన రెండు నెలల తర్వాత వీడియో బయటకు రావడంతో మణిపూర్ కొండ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన మే 4న కంగ్పోక్పి జిల్లాలో చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం