Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో నగ్నంగా ముగ్గురు మహిళలు- 19 ఏళ్ల అమ్మాయిపై..?

Webdunia
గురువారం, 20 జులై 2023 (11:23 IST)
ముగ్గురు మహిళలను వివస్త్రగా మార్చారు. 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారాన్ని సోదరుడు అడ్డుకోగా అతన్ని చంపేసిన ఘటన మణిపూర్‌లో చోటుచేసుకుంది. అనంతరం ఆమెను ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారం చేసింది. ఘటన తర్వాత ఆమె తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మణిపూర్ ఘటన నిజంగా సిగ్గు చేటు అని అన్నారు. ఒక గ్యాంగ్ ముగ్గురు మహిళలను వివస్త్రను చేశారు. ఈ ఘటనకు ముందు రోజు జరిగిన అల్లర్ల తర్వాత ఐదుగురు వ్యక్తులు అపహరణకు గురయ్యారు.
 
పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. ముందు ఈ గ్యాంగ్ ఒక వ్యక్తిని చంపి ముగ్గురు మహిళలను వివస్త్రలను చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఆ తర్వాత 19 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అయితే మే 4న ఫిర్యాదు చేస్తే.. జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ నేరస్తులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు.
 
ఈ దారుణం జరిగిన రెండు నెలల తర్వాత వీడియో బయటకు రావడంతో మణిపూర్ కొండ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన మే 4న కంగ్పోక్పి జిల్లాలో చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం