Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో రూ.2 వేల నోటు రద్దు? ముద్రణ నిలిపివేసిన కేంద్రం

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (08:25 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో తొలిసారిగా 2 వేల రూపాయల నోటును చలామణిలోకి తెచ్చారు. ఈ నోటును త్వరలోనే రద్దు చేయబోతున్నారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రచారానికి మరింతబలం చేకూర్చేలా రూ.2 వేల నోటు ముద్రణను కేంద్రం నిలిపివేసింది. దీంతో త్వరలోనే రూ.2 వేల నోటును రద్దు చేయవచ్చనే ఊహాగానాలు వినొస్తున్నాయి. 
 
దేశంలో నల్లధనం అరికట్టే చర్యల్లో భాగంగా, గత 2016 నవంబరు 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్తగా రూ.500 నోటుతా పాటు రూ.2000 నోటును చలామణిలోకి తెచ్చారు. నాడు ప్రధాని పెద్ద నోట్ల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ నిర్ణయంపై దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments