Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్‌తో బుద్ధి రాలేదా..? పంబ రేగ్గొడతాం... పాక్‌కు శివసేన వార్నింగ్

పాకిస్తాన్ దేశానికి శివసేన గట్టి వార్నింగ్ ఇచ్చింది. సర్జికల్ దాడులు చేసినా పాకిస్తాన్ దేశానికి బుద్ధి వచ్చినట్లు కనబడలేదని శివసేన లీడర్ మనీషా కయాండే అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ... భారతదేశాన్ని బలవంతంగా యుద్ధం చేయడానికి పురిగొల్పవద్దని హెచ్చరించారు

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (18:03 IST)
పాకిస్తాన్ దేశానికి శివసేన గట్టి వార్నింగ్ ఇచ్చింది. సర్జికల్ దాడులు చేసినా పాకిస్తాన్ దేశానికి బుద్ధి వచ్చినట్లు కనబడలేదని శివసేన లీడర్ మనీషా కయాండే అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ... భారతదేశాన్ని బలవంతంగా యుద్ధం చేయడానికి పురిగొల్పవద్దని హెచ్చరించారు. పదేపదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ భారతదేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ కాల్పుల కారణంగా పౌరులు, సైనికులు మృత్యువాత పడుతున్నారనీ, ఇది ఇలాగే కొనసాగితే మటుకు భారతదేశం మరోసారి పాక్‌కు బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు.
 
పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులతో కలిసిపోయారనిపిస్తోందనీ, పాకిస్తాన్ రేంజర్లు పెద్దఎత్తున కాల్పులకు దిగుతూ భారతదేశ సైనికులను రెచ్చగొడుతున్నారని అన్నారు. 12 గంటల్లో ఆరుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారనీ, వారి కాల్పుల్లో గాయపడ్డ పోలీసు మృత్యువాత పడ్డారని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments