Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్‌తో బుద్ధి రాలేదా..? పంబ రేగ్గొడతాం... పాక్‌కు శివసేన వార్నింగ్

పాకిస్తాన్ దేశానికి శివసేన గట్టి వార్నింగ్ ఇచ్చింది. సర్జికల్ దాడులు చేసినా పాకిస్తాన్ దేశానికి బుద్ధి వచ్చినట్లు కనబడలేదని శివసేన లీడర్ మనీషా కయాండే అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ... భారతదేశాన్ని బలవంతంగా యుద్ధం చేయడానికి పురిగొల్పవద్దని హెచ్చరించారు

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (18:03 IST)
పాకిస్తాన్ దేశానికి శివసేన గట్టి వార్నింగ్ ఇచ్చింది. సర్జికల్ దాడులు చేసినా పాకిస్తాన్ దేశానికి బుద్ధి వచ్చినట్లు కనబడలేదని శివసేన లీడర్ మనీషా కయాండే అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ... భారతదేశాన్ని బలవంతంగా యుద్ధం చేయడానికి పురిగొల్పవద్దని హెచ్చరించారు. పదేపదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ భారతదేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ కాల్పుల కారణంగా పౌరులు, సైనికులు మృత్యువాత పడుతున్నారనీ, ఇది ఇలాగే కొనసాగితే మటుకు భారతదేశం మరోసారి పాక్‌కు బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు.
 
పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులతో కలిసిపోయారనిపిస్తోందనీ, పాకిస్తాన్ రేంజర్లు పెద్దఎత్తున కాల్పులకు దిగుతూ భారతదేశ సైనికులను రెచ్చగొడుతున్నారని అన్నారు. 12 గంటల్లో ఆరుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారనీ, వారి కాల్పుల్లో గాయపడ్డ పోలీసు మృత్యువాత పడ్డారని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments