Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్‌తో బుద్ధి రాలేదా..? పంబ రేగ్గొడతాం... పాక్‌కు శివసేన వార్నింగ్

పాకిస్తాన్ దేశానికి శివసేన గట్టి వార్నింగ్ ఇచ్చింది. సర్జికల్ దాడులు చేసినా పాకిస్తాన్ దేశానికి బుద్ధి వచ్చినట్లు కనబడలేదని శివసేన లీడర్ మనీషా కయాండే అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ... భారతదేశాన్ని బలవంతంగా యుద్ధం చేయడానికి పురిగొల్పవద్దని హెచ్చరించారు

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (18:03 IST)
పాకిస్తాన్ దేశానికి శివసేన గట్టి వార్నింగ్ ఇచ్చింది. సర్జికల్ దాడులు చేసినా పాకిస్తాన్ దేశానికి బుద్ధి వచ్చినట్లు కనబడలేదని శివసేన లీడర్ మనీషా కయాండే అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ... భారతదేశాన్ని బలవంతంగా యుద్ధం చేయడానికి పురిగొల్పవద్దని హెచ్చరించారు. పదేపదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ భారతదేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ కాల్పుల కారణంగా పౌరులు, సైనికులు మృత్యువాత పడుతున్నారనీ, ఇది ఇలాగే కొనసాగితే మటుకు భారతదేశం మరోసారి పాక్‌కు బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు.
 
పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులతో కలిసిపోయారనిపిస్తోందనీ, పాకిస్తాన్ రేంజర్లు పెద్దఎత్తున కాల్పులకు దిగుతూ భారతదేశ సైనికులను రెచ్చగొడుతున్నారని అన్నారు. 12 గంటల్లో ఆరుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారనీ, వారి కాల్పుల్లో గాయపడ్డ పోలీసు మృత్యువాత పడ్డారని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments