Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ మాట్లాడుతూ అన్నం పెట్టలేదని భార్యను హతమార్చిన భర్త..

స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. టెక్నాలజీ చేసే మేలు ఓ వైపైతే.. నష్టాలు మరోవైపు. బీహార్ రాష్ట్రంలో ఫోన్ వ్యవహారం హత్యకు కారణమైంది. ఆకలితో వచ్చిన భర్తకు భోజనం పెట్టకుండా..

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (17:50 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. టెక్నాలజీ చేసే మేలు ఓ వైపైతే.. నష్టాలు మరోవైపు. బీహార్ రాష్ట్రంలో ఫోన్ వ్యవహారం హత్యకు కారణమైంది. ఆకలితో వచ్చిన భర్తకు భోజనం పెట్టకుండా.. హ్యాపీగా ఫోన్ మాట్లాడుకున్న ఓ మహిళ భర్తచే హత్యకు గురైంది. అన్నం పెట్టమని పదే పదే అడిగినా.. ఫోన్ మాట్లాడుతూ.. భోజనం పెట్టడంలో ఆలస్యం చేసిన కారణంగా భర్త కోపంతో భార్యనే హత్య చేశాడు.  
 
వివరాల్లోకి వెళితే.. శివమంగళ్ రామ్ అనే వ్యక్తి తన భార్య దుర్గాదేవిని భోజనం పెట్టాలని అడిగాడు. ఆమె భోజనం పెట్టకుండా ఫోన్ మాట్లాడుతూ ఆలస్యం చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన శివమంగళ్ రామ్ ఆమెను హాత్యచేశాడు. దుర్గాదేవిపై ఆమె భర్త దాడి చేసే సమయంలో బందువులు అడ్డుకోబోయారు. వారిలో ఒకరిని శివమంగళ్ రామ్ గాయపర్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

కాలేజీ రోజుల్లో హిచ్ కాక్ సినిమాలు చూసేవాడిని : మెగాస్టార్ చిరంజీవి

త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా కామెడీ థ్రిల్లర్ జిగేల్ సిద్దమవుతోంది

Mirai: తేజ సజ్జా మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు

Amani: అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ నారి సినిమా ట్రైలర్ : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments