Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ మాట్లాడుతూ అన్నం పెట్టలేదని భార్యను హతమార్చిన భర్త..

స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. టెక్నాలజీ చేసే మేలు ఓ వైపైతే.. నష్టాలు మరోవైపు. బీహార్ రాష్ట్రంలో ఫోన్ వ్యవహారం హత్యకు కారణమైంది. ఆకలితో వచ్చిన భర్తకు భోజనం పెట్టకుండా..

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (17:50 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. టెక్నాలజీ చేసే మేలు ఓ వైపైతే.. నష్టాలు మరోవైపు. బీహార్ రాష్ట్రంలో ఫోన్ వ్యవహారం హత్యకు కారణమైంది. ఆకలితో వచ్చిన భర్తకు భోజనం పెట్టకుండా.. హ్యాపీగా ఫోన్ మాట్లాడుకున్న ఓ మహిళ భర్తచే హత్యకు గురైంది. అన్నం పెట్టమని పదే పదే అడిగినా.. ఫోన్ మాట్లాడుతూ.. భోజనం పెట్టడంలో ఆలస్యం చేసిన కారణంగా భర్త కోపంతో భార్యనే హత్య చేశాడు.  
 
వివరాల్లోకి వెళితే.. శివమంగళ్ రామ్ అనే వ్యక్తి తన భార్య దుర్గాదేవిని భోజనం పెట్టాలని అడిగాడు. ఆమె భోజనం పెట్టకుండా ఫోన్ మాట్లాడుతూ ఆలస్యం చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన శివమంగళ్ రామ్ ఆమెను హాత్యచేశాడు. దుర్గాదేవిపై ఆమె భర్త దాడి చేసే సమయంలో బందువులు అడ్డుకోబోయారు. వారిలో ఒకరిని శివమంగళ్ రామ్ గాయపర్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments