Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో బ్యాంకు మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా..

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (09:10 IST)
ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఓ మహిళ.. ఏకంగా బ్యాంకు మేనేజరు ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆర్టీసీ బస్సు డ్రైవరుగా చేరింది. ఆ మహిళ పేరు శీతల్ షిండే. గత 2014లో నుంచి పూణెలోని యాక్సిస్ బ్యాంకులో మేనేజరుగా నాలుగేళ్లపాటు పని చేశారు. ఆ తర్వాత ఆమె ఆర్టీసీ బస్సు డ్రైవరుగా మారేందుకు నిర్ణయించుకున్నారు.
 
ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచి జీతం, ఏసీ గదులు ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆమె మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం యేడాదిన్నరపాటు శిక్షణ తీసుకున్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే ఆర్టీసీలో చేరానని చెబుతున్నారు. 
 
కాగా, మహారాష్ట్రలో ఆర్టీసీలో మహిళా కండక్టర్లు ఇప్పటికీ ఉన్నప్పటికీ 2019 మార్చిలో మరోమారు మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 194 మందిని ఎంపిక చేశారు. మధ్యలో కరోనాతో విరామం రాగా, చివరకు 17 మంది మగిలాలు. వీరిలో శీతల్ షిండే ఒకరు. మార్చి నెలలో మహారాష్ట్ర ఆర్టీసీ తొలి బ్యాచ్ మహిళా డ్రైవరుగా ఆమె విధుల్లో చేరనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments