Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి రేసులో లేను : శరద్‌ పవార్‌

Webdunia
గురువారం, 15 జులై 2021 (09:09 IST)
రాష్ట్రపతి రేసులో తాను లేనని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్‌పవార్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా శరద్‌ పవార్‌ బరిలోకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

ప్రశాంత్‌ కిషోర్‌తో జరిగిన సమావేశాల్లో రాజకీయ చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. శరద్‌పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఇటీవల రెండు సార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనని ఆయన చెప్పారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

ఎర్రటి అంచు ఉండే తెల్లచీర కట్టుకుంటా.. చైతూతో పిల్లలు కనాలి: శోభిత

ఎన్ కౌంటర్ అంటే మనిషిని హత్యచేయడమేనా? వేట్టైయాన్ ప్రివ్యూలో అమితాబ్ ప్రశ్న

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజ‌ర్‌ నుంచి రా మ‌చ్చా మ‌చ్చా ప్రోమో

క సినిమా మాకు జీవితాంతం గుర్తుండే అనుభవాలు ఇచ్చింది : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments