Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరికి పట్టిన శని వదిలింది: కిరణ్‌బేడీ తొలగింపుపై ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:20 IST)
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ తొలగింపుపై మల్లాడి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పుదుచ్చేరికి పట్టిన శనిని వదిలించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు.

యానాం కేంద్రంగా పుదుచ్చేరి రాజకీయం నడుస్తోందని, రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని అద్భుతాలు చూడడానికి యానాం ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. యానాం అభివృద్ధి కోసమే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అన్నారు.

జనవరి 6న మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రికి పత్రాన్ని ఇచ్చానన్నారు. అభి మానులకు, కార్యకర్తలకు గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. యానాం బాగుకోసం, అందరి శ్రేయస్సు కోసం రాబోయే రోజుల్లో తన నిర్ణయాలు చాలా పెద్దవిగా ఉంటాయన్నారు.

పదవిలో ఉన్నా లేకున్నా నా ఊరు బాగుపడాలి, పథకాలకు ఇబ్బంది రాకూడదు, ఇంకా అనేక ప్రాజెక్టులు తీసుకురావాలన్నదే తన ధ్యేయమన్నరు. తన 31ఏళ్లఅనుభవంతో యానాం కోసం మల్లాడి సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రజలు అనుకునేలా తన నిర్ణయం ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments