Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంబన్ జిల్లాలో సొరంగం కూలి ఏడుగురి గల్లంతు

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (09:29 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని రాంబన్ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగ మార్గం కూలి ఏడుగురు ఆచూకీ కనిపించలేదు. వీరంతా శిథిలాల కింద చనిపోయివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, గల్లంతైన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
కాగా, రాంబన్ జిల్లాలోని ఖూనీ నాలా వద్ద జమ్మూ శ్రీనగర్ హైవేపై ఈ సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో కొంతభాగం గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూలిపోయింది. దీంతో ఏడుగురి ఆచూకీ లభించకుండా పోయింది. దీంతో వారిని రక్షించడానికి స్థానిక పోలీసులు, సైనికులు సహాయక చర్యలు ప్రారంభించారు. 
 
అయితే, ఇప్పటివరకు సొంరంగం మార్గం నుంచి ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు రాంబన్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇంకా ఆరుగురిని రక్షించడానికి ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments