Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్న కారు... దెబ్బతిన్న పలు కోచ్‌లు!!

ఠాగూర్
ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (11:04 IST)
విశాఖపట్టణం - అమృతసర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును ఓ కారు ఢీకొట్టింది. మూసివున్న లెవల్ క్రాసింగ్ గేటు వద్ద దూసుకొచ్చిన కారు రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలుకు చెందిన పలు కోచ్‌లు తెబ్బతిన్నాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పుర్‌లో శనివారం రాత్రి జరిగింది. అమిత వేగంగా దూసుకొచ్చిన కారు... హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పలు కోచ్‌లు దెబ్బతిన్నాయి. మూసివున్న రైల్వే క్రాసింగ్‌ను ఢీకొట్టి మరీ ముందుకు కారు దూసుకొచ్చిందని అధికారులు తెలిపారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 
 
మరోవైపు, శనివారం రాత్రి 7 గంటల సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బినా ప్రాంతంలో పింప్పి చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వీసీఎంసీ గూడ్సు రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటలను వెంటనే గుర్తించిన అధికారులు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారి అగర్వాల్ మీడియాకు తెలిపారు. రాత్రి 7 గంటల సమయంలో బినా వైపు వస్తున్న పీసీఎంసీ గూడ్సు రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని, వీటిని ఆర్పివేయడంతో ఈ ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments