Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురు మృతి

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (10:17 IST)
కర్నాటక రాజధాని బెంగళూరులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు.

కోరమంగళ మార్స్‌ వెల్ఫేర్‌ హాల్‌ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

ఫ్రంట్‌ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగతా నలుగురు కూర్చున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 20 నుంచి 30 ఏండ్ల లోపు వయసున్న వారే.. కరుణా సాగర్‌, బిందు (28), అక్షరు గోయల్‌, ఇషిత (21), ధనూష (21), రోహిత్‌, ఉత్సవ్‌ ఉన్నారు.

కరుణా సాగర్‌, బిందు భార్యాభర్తలు. సెయింట్‌ జాన్స్‌ హాస్పిటల్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌ ఓపెన్‌ కాలేదని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఏడుగురిలో ఏ ఒక్కరూ కూడా సీటు బెల్ట్‌ ధరించలేదని నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments