Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.ఐ.ఏ చీఫ్‌గా దినకర్ గుప్తా - హోం శాఖ ఉత్తర్వులు

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (11:55 IST)
Dinakaran gupta
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) కొత్త అధిపతిగా సీనియర్ ఐఏఎస్ అధికారి దినకర్ గుప్తాను కేంద్ర హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖ నియమించింది. ఈయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా స్వాగత్ దాస్‍‌ను నియమిచింది. ఈ మేరకు కేంద్ర కేబినట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీచేసింది. 
 
పంజాబ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌కు చెందిన దినకర్ గుప్తా వచ్చే 2024 మార్చి 31వ తేదీ వరకు లేదా ఆయన పదవీ విరణ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. అదేవిధంగా చత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1987 ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ స్వాగత్‌ దాస్‌ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. ఈయన 2024 నవంబరు30వ తేదీ వరకు లేదా ఆయన రిటైర్మెంట్ వరకు పదవిలో కొనసాగుతారు.

సంబంధిత వార్తలు

మావయ్య కోసం.. కాలినడకన తిరుమలకు హీరో సాయి ధరమ్ తేజ్! (Video)

పదకొండు మంది జీవితాల కథే కమిటీ కుర్రోళ్లు చిత్రం : నిహారిక కొణిదెల

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. రామ్ గోపాల్ వర్మ

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments