మహారాష్ట్రలో 24 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (18:37 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి తగ్గింది. దీంతో సుధీర్ఘకాలం తర్వాత సోమవారం నుంచి పాఠశాలల తెలుపులు తెరుచుకోనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ నెల 24వ తేదీ నుంచి స్కూల్స్ తెరువనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి వర్షా గ్వైక్వాడ్ వెల్లడిచారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో వచ్చే నెల 15వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించామన్నారు. కానీ, ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిందన్నారు. అందువల్ల కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను తెరవాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
నిపుణుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, విద్యా సంస్థలను తెరిచే అంశంపై స్థానిక అధికారులతో పాటు.. మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు తుది నిర్ణయం తీసుకోవచ్చన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments