Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాలతో సానిటైజేషన్ - గాలిలో కరోనాకు చెక్

Webdunia
సోమవారం, 31 మే 2021 (09:10 IST)
గాలి ద్వారా కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనల మధ్య వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది ఏరియల్​వర్క్స్​ ఏరో ఎల్​ఎల్​పీ అనే సంస్థ. చిన్నపాటి విమానాల సాయంతో క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది.
 
ఆఫ్రికా, అమెరికాలో ఇప్పటికే ఈ సంస్థ భారీ స్థాయిలో ఏరియల్​ స్ప్రే పనులు చేపట్టింది. ఆధునిక సాంకేతికతతో సేంద్రీయ ద్రావణాన్ని మైక్రాన్ల పరిమాణంలో పిచికారీ చేసి, గాలిలో ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది.

దాంతో గాలి తుంపర్లలో తేలియాడే బ్యాక్టీరియా, వైరస్​ను నశింపజేసి, కొవిడ్​ సోకే ముప్పును తగ్గిస్తుంది.బెంగళూరులోని అత్యధిక జనాభా గల ప్రాంతాల్లో పిచికారీ కోసం ఏరోవర్క్క్​ తో 3 రోజుల పైలట్​ ప్రాజెక్టును ప్రారంభించారు కర్ణాటక ఆర్థిక మంత్రి ఆర్​.అశోక్.
 
300  లీటర్ల లోడింగ్​ సామర్థ్యంతో గంటకు 741 ఎకరాల్లో అమెరికన్​ ఛాంపియన్​ స్కౌట్​ విమానంతో క్రిమిసంహాకర ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది ఏరోవర్క్స్​ ఎల్​ఎల్​పీ.

మంచి ఫలితాల కోసం ఐసీఎంఆర్​ ధ్రువీకరించిన ఎయిర్​లెన్స్​ మైనస్ కరోనా, సుగరధాన అనే రెండు రకాల సేంద్రీయ ద్రావణాల్ని వాడుతోంది. ఈ రెండూ రసాయన రహిత, మానవ సురక్షిత ద్రావణాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం