Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా కర్ఫ్యూకు సహకరించాలి.. సెలెబ్రిటీల మద్దతు

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (14:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ నిర్వహించాలని పిలుపు నిచ్చారు. దీనికి దేశ ప్రజలంతా కలిసి ముందుకు రావాలని, ప్రతి ఒక్కరు ఇందుకు సహకరించాలని, భారత ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా అన్నారు. అత్యంత ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రజలంతా క్షేమంగా ఉండాలని సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి అందరు సంఘీభావం తెలపాలని ట్విట్ చేశారు.
 
మరోవైపు ప్రధాని జనతా కర్ఫ్యూకు సినీ సెలెబ్రిటీలు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో మెగాస్టార్ కూడా జనతా కర్ఫ్యూకు మద్దతిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దామని చిరంజీవి అన్నారు.
 
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి 24 గంటలు పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర బృందాలు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులను ప్రశంసించాల్సిన సమయమిదని కొనియాడారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments