Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమత కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (03:27 IST)
సమత కేసు విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. నిందితుల తరఫున న్యాయవాది రహీం వాదనలు వినిపించారు. తదుపరి వాదనలు వినేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 20కి వాయిదా వేసింది. సమత హత్యాచారం కేసులో విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. నిందితుల తరఫున న్యాయవాది రహీం వాదనలు వినిపించారు.

ఈ కేసుకు సంబంధించిన పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ వేరే కేసు విచారణలో ఉండటం వల్ల కోర్టుకు హాజరుకాలేదు. తదుపరి వాదనలు వినేందుకు ప్రత్యేక కోర్టు 20కి వాయిదా వేసింది. ఆదిలాబాద్‌ కోర్టు నుంచి నిందితులను జైలుకు తరలించారు. ఇప్పటికే ప్రత్యేక కోర్టు ప్రాసిక్యూషన్‌ తరఫున మొత్తం 25 మంది సాక్షులను విచారించింది.

నేరారోపణ అభియోగాలపై... జనవరి మూడో తేదీన నిందితులను విచారించింది. వారి తరఫున సాక్షుల వాదనలు వినేందుకూ కోర్టు అంగీకరించినా సాక్షులెవరూ ముందుకు రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments