Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్లకు యేటా 3.5 లక్షల మంది మృతి.. అందుకే నిషేధం!?

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (10:55 IST)
మన దేశంలో సిగరెట్ల కారణంగా ప్రతి యేటా 3.5 లక్షల మంది చనిపోతున్నారు. దీనిపై కేంద్రం సీరియస్‌గా దృష్టిసారించింది. అందుకే పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు మేరకు సిగరెట్ల చిల్లర అమ్మకాలపై నిషేధం విధించాలన్న యోచనలో ఉంది. 
 
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సిగరెట్లను లూజుగా (చిల్లర) విక్రయించడాన్ని నిషేధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. దీనిపై కేంద్రం సీరియస్‌గా ఆలోచన చేస్తుంది. 
 
సిగరెట్లను లూజుగా విక్రయిస్తుండటంతో పొగాకు వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా దేశంలో ప్రతి సంవత్సరం 3.5 లక్షల మంది మరణించినట్టు తెలిపింది. పొగాగు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు పన్నులు పెంచుతున్నప్పటీ ఆశించిన ఫలితం రావడం లేదు. 
 
దీంతో సిగరెట్ల చిల్లర విక్రయాలపై నిషేధం విధించాలని కేంద్రం భావిస్తుంది. దీనికి సంబంధించి వచ్చే బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments