Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్.. ఏప్రిల్ తొలివారం నుంచి శక్తిమాన్ సీరియల్ మళ్లీ ప్రసారం..

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (16:01 IST)
sakthimaan
లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే సీరియల్స్‌ను ఆపేశారు. షూటింగ్‌లు జరగకపోవడంతో సీరియల్స్ ప్రసారం ఆపేయాల్సిన పరిస్థితి. రామాయణం, మహాభారతం సీరియల్స్‌ను దూరదర్శన్‌, డీడీ భారతిలో ప్రసారం చేస్తోంది. 
 
ఇక తాజాగా.. శక్తిమాన్, చాణక్య సీరియల్స్‌ను కూడా ఏప్రిల్‌ తొలివారం నుంచి ప్రసారం చేయనున్నట్టు దూరదర్శన్‌ తెలిపింది. అంతేకాదు.. వీటితో పాటుగా శ్రీమాన్‌ శ్రీమతి, ఉపనిషద్‌ గంగా, కృష్ణ కాళి సీరియల్స్‌ కూడా ప్రసారం అవుతాయని సమాచార శాఖ పేర్కొంది.
 
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే రోజు ఇంటిలో కాలక్షేపానికి టీవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో రెగ్యూలర్ సీరియల్స్‌కు బదులుగా ఓల్ట్ సీరియల్స్ కోసం నెట్టింట్లో వెతకడం ప్రారంభించారు. ఇంకో పాత సీరియల్స్‌ని మళ్లీ ప్రసారం చేయాల్సిందిగా ట్వీట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments