Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి ఆకస్మిక మృతి... మోడీ సంతాపం

మహారాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పాండురంగ్ ఫండ్కర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన వయసు 67 యేళ్లు. ఆయన గురువారం ఉదయం ముంబైలోని సోమయ్య హస్పిటల్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

Webdunia
గురువారం, 31 మే 2018 (10:19 IST)
మహారాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పాండురంగ్ ఫండ్కర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన వయసు 67 యేళ్లు. ఆయన గురువారం ఉదయం ముంబైలోని సోమయ్య హస్పిటల్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
 
గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యధితో బాధపడుతున్న పాండురంగ్‌కు గురువారం ఉదయం గుండెపోటు వచ్చి మరిణించినట్లు తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేతగా గుర్తింపు పొందిన పాండురంగ్.. అకోలా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 
 
పాండురంగ్ ఫండ్‌కర్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా సంతాపం తెలిపారు. కాగా, మంత్రి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. 

 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments