Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి ఆకస్మిక మృతి... మోడీ సంతాపం

మహారాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పాండురంగ్ ఫండ్కర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన వయసు 67 యేళ్లు. ఆయన గురువారం ఉదయం ముంబైలోని సోమయ్య హస్పిటల్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

Webdunia
గురువారం, 31 మే 2018 (10:19 IST)
మహారాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పాండురంగ్ ఫండ్కర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన వయసు 67 యేళ్లు. ఆయన గురువారం ఉదయం ముంబైలోని సోమయ్య హస్పిటల్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
 
గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యధితో బాధపడుతున్న పాండురంగ్‌కు గురువారం ఉదయం గుండెపోటు వచ్చి మరిణించినట్లు తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేతగా గుర్తింపు పొందిన పాండురంగ్.. అకోలా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 
 
పాండురంగ్ ఫండ్‌కర్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా సంతాపం తెలిపారు. కాగా, మంత్రి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments