Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్ ఐడి కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయలేదా?

Webdunia
సోమవారం, 16 మే 2022 (08:39 IST)
ఓటర్ ఐడి కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయని వారికి గుడ్ న్యూస్. ఓటర్‌ ఐడికార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయడానికి త్వరలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేయనుంది. ఓటర్లు స్వచ్చందంగా ఆధార్‌ వివరాలను పంచుకోవాల్సి ఉంటుంది. 
 
ఇలా అనుసంధానం చేయనివారు అందుకు కారణాలు చెప్పాల్సి ఉంటుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర తెలిపారు. ఓటర్ల జాబితాతో ఆధార్‌ను లింక్ చేయడానికి అనుమతించడానికి కొన్ని నెలల క్రితం పార్లమెంటు ఆమోదించిన బిల్లులో భాగంగా నమోదు కోసం నాలుగు ప్రకటిస్తామన్నారు.
 
ఇక నుంచి 18 ఏళ్లు నిండిన వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, అయితే సంవత్సరంలో నాలుగు సార్లు ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని సుశీల్ చంద్ర అన్నారు. 
 
ఇది వరకు ప్రతి సంవత్సరం జనవరి1న మాత్రమే ప్రజల తమ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇక నుంచి ఏడాదిలో నాలుగు తేదీలను ప్రకటిస్తామని, ఆ తేదీల్లో 18 ఏళ్లు నిండిన వారు తప్పకుండా ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments