Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైకి మళ్లీ ఆర్టీసీ సర్వీసులు

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (06:08 IST)
8 నెలల తర్వాత బుధవారం మళ్లీ ఎపి నుంచి చెన్నైకి ఆర్‌టిసి బస్సుల సర్వీసులు ప్రారంభం  అయ్యాయి. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతినిచ్చినా.. ఎపిలో మాత్రం ఇప్పుడిప్పుడే బస్సులు పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నాయి.

కొన్నిరోజుల కిందట తెలంగాణకు బస్సులు పున్ణ ప్రారంభించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రేపటి నుంచి చెన్నైకి కూడా బస్సులు తిప్పేందుకు సన్నద్ధమైంది.

విజయవాడతోపాటు తిరుపతి, గూడూరు, తదితర ప్రాంతాల నుంచి తమిళనాడుకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

చెన్నై ప్రయాణం కోసం ఎపిఎస్‌ ఆర్టీసీ ఆన్‌లైన్‌ లోనూ టికెట్లు ఉంచింది. రాబోయే రోజుల్లో డిమాండ్‌ కు అనుగుణంగా చెన్నైకి మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments