Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైకి మళ్లీ ఆర్టీసీ సర్వీసులు

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (06:08 IST)
8 నెలల తర్వాత బుధవారం మళ్లీ ఎపి నుంచి చెన్నైకి ఆర్‌టిసి బస్సుల సర్వీసులు ప్రారంభం  అయ్యాయి. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతినిచ్చినా.. ఎపిలో మాత్రం ఇప్పుడిప్పుడే బస్సులు పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నాయి.

కొన్నిరోజుల కిందట తెలంగాణకు బస్సులు పున్ణ ప్రారంభించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రేపటి నుంచి చెన్నైకి కూడా బస్సులు తిప్పేందుకు సన్నద్ధమైంది.

విజయవాడతోపాటు తిరుపతి, గూడూరు, తదితర ప్రాంతాల నుంచి తమిళనాడుకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

చెన్నై ప్రయాణం కోసం ఎపిఎస్‌ ఆర్టీసీ ఆన్‌లైన్‌ లోనూ టికెట్లు ఉంచింది. రాబోయే రోజుల్లో డిమాండ్‌ కు అనుగుణంగా చెన్నైకి మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments