సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఖాతాలోకి రూ.85వేలు

Webdunia
బుధవారం, 8 నవంబరు 2023 (16:55 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అదిరే శుభవార్త అందింది. సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్ రూ.85 వేలు మొత్తాన్ని మంగళవారం యాజమాన్యం చెల్లించింది.
 
ప్రతి ఏడాది కోలిండియాలో దసరా ముందుగా బోనస్ పంపిణీ చేస్తుండగా సింగరేణిలో దీపావళి పండుగ ముందు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 
 
దీపావళి బోనస్ సకాలంలో చెల్లించడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోలిండియా యాజమాన్యంతో కార్మిక సంఘాలు చేసుకున్న ఒప్పందం మేరకు ఈ మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments