Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఖాతాలోకి రూ.85వేలు

Webdunia
బుధవారం, 8 నవంబరు 2023 (16:55 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అదిరే శుభవార్త అందింది. సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్ రూ.85 వేలు మొత్తాన్ని మంగళవారం యాజమాన్యం చెల్లించింది.
 
ప్రతి ఏడాది కోలిండియాలో దసరా ముందుగా బోనస్ పంపిణీ చేస్తుండగా సింగరేణిలో దీపావళి పండుగ ముందు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 
 
దీపావళి బోనస్ సకాలంలో చెల్లించడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోలిండియా యాజమాన్యంతో కార్మిక సంఘాలు చేసుకున్న ఒప్పందం మేరకు ఈ మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments