Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 125 నాణెం విడుదల

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (07:12 IST)
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 125 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఈ ఏడాది పరమ హంస యోగానంద 125 వ జయంతి కావడంతో ప్రభుత్వం ఆయన స్మారకార్థం ఈ నాణెం విడుదల చేసింది.

నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పరమహంస యోగాతో ఎన్నో అద్భుతాలు చేశారని అన్నారు. ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం 125 రూపాయల నాణెం విడుదల చేస్తోందని చెప్పారు.

1893 లో జన్మించిన పరమహంస 1952 లో కన్నుమూశారు. ఆయన క్రియా యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments